విశాఖ: మలేషియాలో ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి మృతి చెందడం కలకలం రేపుతోంది. విశాఖలోని గాజువాక టీవీఎన్ కాలనీకి చెందిన సూర్యనారాయణ కొంత కాలం క్రితం విజిటింగ్ వీసాతో మలేషియా వెళ్లాడు. విజిటింగ్ వీసా గడువు పూర్తయినా కూడా ఇండియాకు రాకుండా వేరొక కంపెనీలో పని చేస్తూ సూర్యనారాయణ అక్కడే ఉండిపోయాడు. అయితే తాజాగా ఆయన బాత్రూంలో ప్రమాదవశాత్తు కాలు జారడంతో పడిపోయి మృతి చెందాడు.
Mon Jan 19, 2015 06:51 pm