శ్రీనగర్ : జమ్ము కాశ్మీర్లోని బారాముల్లా జిల్లా సోపోర్లోని గుండ్బ్రాత్ ప్రాంతంలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే కచ్చితమైన సమాచారంతో భద్రతాదళాలు ఆ ప్రాంతాన్ని దిగ్బంధం చేసి సోదాలు నిర్వహిస్తున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm