బెంగళూర్: సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు బీజేపీ నాయకుడు, కర్నాటక మాజీ సీఎం యడ్యూరప్ప అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తీర్పును స్వాగితిస్తున్నాను. ఈ తీర్పు తిరుగుబాటు ఎమ్మెల్యేల నైతిక విజయం అన్నారు. ఇప్పటికైనా సీఎం కుమారస్వామి రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. మెజార్టీ లేనపుడు ప్రభుత్వం ఎలా కొనసాగుతుందని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm