న్యూఢిల్లీ: సమాచార రక్షణ చట్టం (డేటా ప్రొటెక్షన్ లా) తీసుకురావాలని కోరుతూ తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ఎంపీలు పార్లమెంటు వెలుపల నిరసన చేపట్టారు. సమాచారం దుర్వినియోగం కాకుండా కాపాడేందు చట్టం తీసుకురావాలిని తాము కోరుతున్నట్టు తెలిపారు. చేతిలో ప్లకార్డులు పట్టుకుని విద్యార్ధుల సమాచారాన్ని అమ్ముకోవద్దని సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm