బెంగళూరు : రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాల విషయంలో రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకుంటానని కర్ణాటక శాసనసభ స్పీకర్ రమేశ్ కుమార్ చెప్పారు. తన నిర్ణయం రాజ్యాంగానికి, కోర్టుకు, లోక్పాల్కు ఏమాత్రం వ్యతిరేకంగా ఉండదని ఆయన అన్నారు. రాజీనామాల విషయంలో స్పీకర్ దే తుది నిర్ణయం అని ఈరోజు సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. ఈ తీర్పుతో స్పీకర్ నిర్ణయానికి ప్రాధాన్యత సంచరించుకుంది.
Mon Jan 19, 2015 06:51 pm