బెంగళూరు : రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై వ్యాఖ్యానించడానికి కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి నిరాకరించారు. రెబల్ ఎమ్మెల్యేల అంశంలో సుప్రీంతీర్పుపై మీ స్పందన ఏమిటని మీడియా ప్రశ్నించినప్పుడు ఆయన మాట్లాడటానికి నిరాకరించారు. రాజీనామాల విషయంలో స్పీకర్ దే తుది నిర్ణయం అని సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm