పశ్చిమ గోదావరి : పశ్చిమ గోదావరి జిల్లా సమితి ఎఐటియుసి ఆధ్వర్యంలో రాష్ట్ర పిలుపులో భాగంగా.. బుధవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. కార్మికుల, ప్రజల సంక్షేమానికి నిధులు పెంచుతూ బడ్జెట్ సవరణలు చేయాలని, ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని, నెలకు 26 వేల రూపాయల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm