హైదరాబాద్: అలనాటి నటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కిన మహానటి చిత్రంలో ముందు తనకు అవకాశం వచ్చిందని అన్నారు సినీ నటి అమలా పాల్. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఆమె చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించారు. మహానటి చిత్రంలో ముందు నాకు అవకాశం వచ్చింది. కానీ నేను అప్పటికే నా వ్యక్తిగత విషయాలతో సతమతమవుతున్నాను. దాంతో సినిమా చేయలేకపోయాను. కానీ మహానటి కోసం చిత్రబృందం ముందు నన్నే సంప్రదించిందన్న విషయం వాస్తవమే అని వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm