కోల్కతా : తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) మాజీ ఎంపి కునాల్ ఘోష్ నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. శారదా చిట్ఫండ్ కుంభకోణంలో కునాల్ ఘోష్ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇదే కుంభకోణంలో మాజీ సీపీ రాజీవ్ కుమార్ ను సీబీఐ కోర్టు ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm