ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేడు బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి), మహారాష్ట్ర హౌసింగ్, ఏరియా డెవలప్మెంట్ అధికారులతో సమావేశమయ్యారు. దొంగ్రి ప్రాంతంలో ఒక భవనం కూలిపోయిన ఘటనపై ఫడ్నవీస్ వారితో చర్చించారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి ఆర్వి పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm