హైదరాబాద్: నగరంలోని ఆర్టీసీ బస్సుల్లో చోరీలకు పాల్పడే దుర్గ అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలి వద్ద నుంచి 4 తులాల బంగారం, 20 తులాల వెండి, రూ. 2 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి