నాగర్కర్నూల్: పార్టీ మార్పుపై వస్తున్న వార్తలపై మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత జూపల్లి కృష్ణారావు క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారుతున్నానన్నది అబద్ధమని కొట్టిపారేశారు. ఇదంతా గిట్టనివాళ్లు చేస్తున్న అబద్ధపు ప్రచారంగా పేర్కొన్నారు. వందశాతం టీఆర్ఎస్లోనే ఉంటానని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm