షిమ్లా : హిమాచల్ ప్రదేశ్ రాజధాని షిమ్లాలో ఉన్న ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (ఐజిఎంసి)లోని పాథాలజీ విభాగంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక దళం సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.