బెంగళూర్: కర్ణాటక అసెంబ్లీ మరోసారి వాయిదా పడింది. ఈరోజు విశ్వాస పరీక్ష జరపాలని బీజేపీ పట్టుబట్టిన కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలు ఎన్నో మార్గాలలో స్పీకర్ ను వాయిదా కోరారు. అయినా స్పీకర్ పరీక్షను వాయిదా వేయకపోవడంతో కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేశారని స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. నిన్నటి వరకు మాతో ఉన్న ఎమ్మెల్యేలను ఎవరో కిడ్నాప్ చేశారని ఆరోపించింది. దీంతో స్పీకర్ కిడ్నాప్ వ్యవహారంపై హోంమంత్రి నుండి నివేదిక కోరుతూ అర్ధగంట పాటు సభను వాయిదా వేశారు.
Mon Jan 19, 2015 06:51 pm