హైదరాబాద్: వరంగల్ జిల్లాలోని కాకతీయ వైద్య కళాశాలలో వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. వజ్రోత్సవాల వేడుకలను మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ లు ప్రారంభించారు. ఈ వేడుకలకు ఎంపీలు దయాకర్, బండ ప్రకాష్, మేయర్ గుండా ప్రకాష్, కళాశాల పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. దేశం నలుమూలల నుంచి కేఎంసీ పూర్వ విద్యార్థులు వచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm