న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత, మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ రాజీనామాను పంజాబ్ ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఇవాళ ప్రకటన విడుదల చేసింది. మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు గత సోమవారం సీఎం కెప్టెన్ అమరీందర్సింగ్కు సిద్దూ లేఖ రాశారు. తాజాగా సిద్దూ రాజీనామాకు అమరీందర్సింగ్ ఆమోదం తెలుపుతూ గవర్నర్ వీపీ సింగ్కు పంపారు.
Mon Jan 19, 2015 06:51 pm