భువనేశ్వర్: ఇటీవల ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్గా నియమితులైన బిశ్వభూషన్ హరిచందన్ను వైకాపా పార్లమెంటరీ పార్టీనేత విజయసాయిరెడ్డి కలిశారు. భువనేశ్వర్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి జగన్, ఏపీ ప్రజల తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బిశ్వభూషన్ను శాలువాతో సత్కరించి వేంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని అందజేశారు.
Mon Jan 19, 2015 06:51 pm