హైదరాబాద్: వారణాశి విమానాశ్రయంలో కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. సోన్భద్రలో బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వచ్చిన కాంగ్రెస్ నేతలను పోలీసులు విమానాశ్రయంలోనే అడ్డుకుని బైటికి రానివ్వలేదు. కాంగ్రెస్ నేతలు దీపేందర్ సింగ్ హూడా, ముకుల్ వాస్నిక్, రాజ్బబ్బర్, రతన్జిత్ ప్రతాప్ నారాయణ్ సింగ్, జితిన్ ప్రసాద్, రాజీవ్ శుక్లా ఇక్కడకు వచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm