హైదరాబాద్: వ్యాపారి రాంప్రసాద్ హత్య కేసులో నిందితులకు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో కోగంటి సత్యం సహా 8 మంది నిందితులను చంచల్గూడ జైలు నుంచి పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. రెండు రోజుల పాటు నిందితులను విచారించనున్నారు. కోగంటి సత్యంపై వివిధ పోలీస్ స్టేషన్లలో 21 కేసులు ఉన్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm