న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ సీఎం షీలాదీక్షిత్ మృతిపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ విచారం వ్యక్తం చేశారు. షీలాదీక్షిత్ మృతి తీరని లోటన్న కేజ్రీవాల్ ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆమె మృతిపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆమె కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm