హైదరాబాద్ : గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రో కబడ్డి లీగ్ సీజన్-7 ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా జరిగిన మొదటి మ్యాచ్ యూ ముంబా శుభారంభం చేసింది. స్థానిక జట్టయిన తెలుగు టైటాన్స్ ఆరు పాయింట్స్ తేడాతో ఓటమిపాలయ్యింది. ఫస్ట్ హాఫ్ లో పూర్తిగా విఫలమైన టైటాన్స్ జట్టు సెంకండాఫ్ లో పుంజుకున్నా విజయాన్ని మాత్రం అందుకోలేక పోయింది.
Mon Jan 19, 2015 06:51 pm