హైదరాబాద్: కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన తెలంగాణ విద్యార్థులకు నష్టం జరగకుండా చూస్తామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని యూనివర్సిటీల పరిధిలో డిగ్రీ చివరి సంవత్సరం ఫలితాలను ఈ నెల 22న విడుదల చేస్తామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm