విజయనగరం : ఇసుక తవ్వకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. సిఐటియు-సిపిఎం ల ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు సోమవారం ధర్నా నిర్వహించారు. పార్వతీపురం ఆర్టీసి కాంప్లెక్స్ కూడలిలో రాస్తారోకో చేపట్టారు. ఇసుక పై నిషేధాన్ని వెంటనే ఎత్తివేసి నిబంధనలను సరళతరం చేయాలని డిమాండ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm