బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి జల వనరుల శాఖ మంత్రి డికె శివకుమార్తో సమావేశమయ్యారు. కాంగ్రెస్ - జెడిఎస్ కూటమి ప్రభుత్వం బలపరీక్షలో విఫలమైతే చేపట్టవలసిన భవిష్యత్ కార్యాచరణపై వారు చర్చించారు. నేడు అసెంబ్లీలో బల పరీక్ష ఉన్న సంగతి తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm