హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట ధోనుబాయ్ పీఎస్ పరిధిలో మావోయిస్టు డంప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 6 ల్యాండ్ మైన్స్, నాటు తుపాకులను కూంబింగ్ దళం స్వాధీనం చేసుకుంది.
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట ధోనుబాయ్ పీఎస్ పరిధిలో మావోయిస్టు డంప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 6 ల్యాండ్ మైన్స్, నాటు తుపాకులను కూంబింగ్ దళం స్వాధీనం చేసుకుంది.