బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి బలపరీక్ష నేడు సాయంత్రం 4 గంటలకు నిర్వహించాలని స్పీకర్ కెఆర్ రమేశ్ కుమార్ నిర్ణయించారు. సుప్రీంకోర్టులో రెబల్స్ వేసిన పిటిషన్లపై తీర్పు వచ్చిన తరువాత బలపరీక్ష నిర్వహించాలని ముఖ్యమంత్రి కుమారస్వామి స్పీకర్ను కోరారు. అయితే అది సాధ్యం కాదని స్పీకర్ స్పష్టం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm