ఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఐఏఎస్ శ్రీలక్ష్మి కలిశారు. తన పదవి నియామకం కోసం శ్రీలక్ష్మి అమిత్ షా ను కలిశారు. తనను ఏపీకి పంపిస్తే సేవలందిస్తానని ఆమె మనవి చేసుకున్నారు.ప్రస్తుతం ఆమె తెలంగాణలో సేవలు అందిస్తున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి