అమరావతి : ఎపి సిఎం వైఎస్ జగన్ అమెరికా టూర్ ఖరారైంది. ఆగష్టు 17 నుండి 23 వరకు కుటుంబ సభ్యులతో కలిసి జగన్ అమెరికాలో పర్యటించనున్నారు. 17 న నార్త్ అమెరికా తెలుగు కమ్యూనిటీ ఆహ్వాన సభలో పాల్గననున్నారు. దల్లాస్ లోని కేబెల్లే కన్వెన్షన్ సెంటర్ లో ప్రవాస భారతీయులతో నిర్వహించనున్న భారీ సభ లో జగన్ పాల్గననున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm