చండీగర్: పంజాబ్లో వరద తాకిడికి గురైన ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేయడానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఏరియల్ సర్వే నిర్వహించారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల ఘగ్గర్ నది పరీవాహక ప్రాంతంలో వరదలు ముంచెత్తాయి. పాటియాలా, సంగ్రూర్ తదితర ప్రాంతాల్లో పంటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి అమరీందర్ సింగ్ ఏరియల్ సర్వే నిర్వహించారు.
Mon Jan 19, 2015 06:51 pm