భోపాల్: ఓబీసీ రిజర్వేషన్ల బిల్లుకు మధ్యప్రదేశ్ శాసనసభ ఆమోదం తెలిపింది. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు శాసనసభలో బిల్లు పెట్టగా మధ్యప్రదేశ్ శాసనసభ ఆ బిల్లును ఆమోదించింది. ప్రస్తుతానికి మధ్యప్రదేశ్ లో ఓబీసీలకు 14 శాతం రిజర్వేషన్ మాత్రమే అమలులో ఉంది. ప్రస్తుతం దాన్ని 27 శాతానికి పెంచుతూ బిల్లును ఆమోదించారు.
Mon Jan 19, 2015 06:51 pm