విజయనగరం : అగ్ని ప్రమాదాల సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ప్రాణాపాయం నుండి బయటపడాలి అనే అంశంపై.. స్థానిక వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అగ్నిమాపక అధికారులు మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎఎస్పి సుమిత్ గరుడ ప్రసంగించి అగ్ని ప్రమాదాల సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశం పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కొన్నిటిని ప్రాక్టికల్స్ రూపంలోనూ వివరించారు.
Mon Jan 19, 2015 06:51 pm