అమరావతి: అసెంబ్లీ కారిడార్ లో టీడీపీ ఎమ్మెల్యేలు, మండలి సభ్యులు ధర్నాకు దిగారు. టీడీపీ శాసనసభ్యుల సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ వారు అసెంబ్లీ కారిడార్ లో ఆకస్మిక ధర్నాకు దిగారు. ప్లకార్డులు చేత పట్టుకుని టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు. టీడీపీ సభ్యుల సస్పెన్షన్ అన్యాయం ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
Mon Jan 19, 2015 06:51 pm