హైదరాబాద్: గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం మురికిపూడిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. చికెన్ దుకాణం నడుపుకుంటున్న షేక్ ఖాదర్ బాబావలి (30)ను నిన్న రాత్రి దుండగులు మెడ నరికి హతమార్చారు. మృతుడు ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం పోలూరు వాసిగా గుర్తించారు.
Mon Jan 19, 2015 06:51 pm