తిరుపతి: తాను ఆరు నెలల పాటు రాజకీయాలకు దూరంగా ఉంటానని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తెలిపారు. నేడు తిరుమల శ్రీవారిని రఘువీరారెడ్డి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను ఆరు నెలల పాటు రాజకీయాలకు దూరంగా ఉంటానని, స్వగ్రామంలో ఆలయ నిర్మాణం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm