అమరావతి: ఏపీ అసెంబ్లీ నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యులు వాకౌట్ చేశారు. ప్రతిపక్ష నేతకు మైక్ ఇవ్వడం లేదని టీడీపీ సభ్యులు ఆరోపిస్తూ వాకౌట్ చేశారు. రైతు సమస్యలపై చర్చించేందుకు సభలో ప్రతిపక్ష నేతలకు సమయం ఇవ్వడం లేదని ఆరోపించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి