న్యూఢిల్లీ: కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వాన్ని బీజేపీ కుప్పకూల్చడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మండిపడ్డారు. ప్రతీదీ కొనలేని రోజంటూ ఒకటి వస్తుందని, ప్రతి అబద్ధం ఆరోజు బయటపడుతుందని ఒక ట్వీట్లో ఆమె పేర్కొన్నారు. విశ్వాస పరీక్షలో కుమారస్వామి ప్రభుత్వం 6 ఓట్ల తేడాతో ఓడిపోయిన అనంతరం ప్రియాంక ఈ ట్వీట్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm