హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పారిశుద్ధ్య సిబ్బంది సమ్మెను విరమించారు. జీతాలు చెల్లిస్తామని కాంట్రాక్టర్ హామీ ఇవ్వడంతో పారిశుద్ధ్య కార్మికులు సమ్మెను విరమించారు. పారిశుద్ధ్య కార్మికులకు కాంట్రాక్టర్ మూడు నెలల జీతాలు బకాయిపడ్డాడు.
Mon Jan 19, 2015 06:51 pm