హైదరాబాద్: మంత్రి శ్రీనివాస్గౌడ్ ఎస్కార్ట్ వాహనం ఢీకొని చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో రోడ్డులో జరిగింది. చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చిన్నారిని ఢీకొన్న అనంతరం వాహనం ఆపకుండా వెళ్లారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm