పశ్చిమగోదావరి : మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు కుమారుడు నారాయణరాయుడు (చంటి బాబు) ఆదివారం మధ్యాహ్నం మృతి చెందారు. సుబ్బారాయుడుకు భార్య, ఇరువురు కుమారులు, ఇక కుమార్తె ఉన్నారు.నర్సాపురం రుస్తుంబాద లోని స్వగృహంలో ఉంచిన చంటి బాబు భౌతికకాయాన్ని పలువురు నాయకులు, ప్రముఖులు, అధికారులు నివాళులు అర్పిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm