హైదరాబాద్: కృష్ణా జిల్లాలోని రైతులు రోడ్డెక్కారు. పంటలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ మొవ్వ మండలంలోని వేములవాడ రైతులు రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఓ వైపు వరద ఉన్నా, మరోవైపు కరవు నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు.
Mon Jan 19, 2015 06:51 pm