హైదరాబాద్: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు, అధికారులతో భేటీ అయ్యారు. గత పదిరోజులుగా కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. జైట్లీని పరామర్శించిన నిర్మలా సీతారామన్ అయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సుమారు గంట పాటు వైద్యులతో చర్చించారు.
Mon Jan 19, 2015 06:51 pm