హైదరాబాద్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీలో వరదలకు 20ఇళ్లు కొట్టుకుపోయాయి. వరదల్లో 18 మంది గల్లంతయ్యారు. వరదలకు ఇళ్లు కొట్టుకుపోవడంతో బాధితుల బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయి. కట్టుబట్టులతో బయటపడ్డారు. అంతేకాకుండా 18మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm