కామారెడ్డి : కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని శట్ పల్లిసంగరేడ్డి (పాతురు) కు చెందిన కిర్తన అనే పదమూడేళ్ల బాలిక డెంగ్యూ వ్యాధితో మృతి చెందింది. ఐదు రొజుల క్రితం బాలికను హైదరాబాదులోని ఎర్రగడ్డ ఈఎస్సై ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు డెంగ్యూ వ్యాధిగా నిర్ధారించారు. కానీ వైద్యం చేసినా ఆమె ప్రాణాలు దక్కలేదు.
Mon Jan 19, 2015 06:51 pm