హైదరాబాద్ : హిమాచల్ ప్రదేశ్ లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. అక్కడ భారీ వర్షాలు వరదలకు ఇప్పటికి 18 మంది చనిపోయారు. భారీవర్షాలకు వాగులు, వంకలు, నదులు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. కులులో బియాస్ నదిపై నిర్మించిన వంతెనపై కూలిపోయింది. కొండచరియలు విరిగిపడి మూడవ నెంబర్ హైవే తీవ్రంగా ధ్వంసమైంది.
Mon Jan 19, 2015 06:51 pm