హైదరాబాద్ : రోడ్డుప్రమాదంలో బాలుడు మృతిచెందిన ఘటన సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్ పల్లిలో చోటుచేసుకుంది. ఆటోను, కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఆటోలోని నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు వృద్దులకు గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన ఏడేళ్ల బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
Mon Jan 19, 2015 06:51 pm