హైదరాబాద్ : ఒంగోలు కొత్తపట్నం రోడ్డులో కొప్పోలు వద్ద నలుగురు యువకులు తప్పతాగి మద్యం మత్తులో బైకుతో ఓ వ్యక్తిని ఢీ కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఒంగోలులో మద్యం తాగి అల్లూరు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరగగా ప్రమాదం సమయంలో బైకు మీద నలుగురు యువకులు ప్రయాణిస్తున్నారు. ప్రమాదంలో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఒంగోలు రిమ్స్ కు తరలించి వైద్యం చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm