హైదరాబాద్ : ఫోటో గ్రాఫర్లను ప్రోత్సహించాల్సిన అవసరముందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రపంచ ఫోటోగ్రాఫర్ల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ జర్నలిజంలో ఫోటోగ్రాఫర్లు అత్యంత దిగువ స్థాయిలో ఉన్నారన్నారు. అందువల్ల ఫోటో గ్రాఫర్లను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తలసాని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm