న్యూఢిల్లీ: కేంద్ర మాజీ ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. రక్షణ మంత్రి రాజ్నాథ్, కేంద్ర మంత్రి, జౌళి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ తదితరులు ఎయిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మరి కాసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎయిమ్స్కు రానున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm