భోపాల్ : తన మేనల్లుడు రతుల్ పూరి వ్యాపారాలతో తనకేమీ సంబంధం లేదని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ అన్నారు. రతుల్ పూరిని అరెస్టు చేయడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. అరెస్టు చేయడం అసంబద్ధ చర్యగా తాను భావిస్తున్నానని ఆయన అన్నారు. తనకు కోర్టులపై పూర్తి విశ్వాసం ఉందని, ఈ అంశంలో సరైన దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందని నమ్ముతున్నానని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm