జగిత్యాల: ఓ వ్యక్తి కుటుంబ కలహాల కారణంగా ఎస్పీ కార్యాలయం వద్ద ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం ఎదుట గణేష్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అతని ఆత్మహత్యాయత్నానికి కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm